Friday, 11 September 2026 09:06:39 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆర్డిఓ డి.నాగజ్యోతి ఆధ్వర్యంలో ఇస్కాల భవనాశి వాగు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన జాయింట్ ఫీల్డ్ కమిటీ సభ్యులు

Date : 31 December 2025 07:24 AM Views : 270

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు నవంబర్ నెలలో మెంథా తుఫాను వర్షాలకు వరదరాజ స్వామి ప్రాజెక్టు నుండి విడుదలైన వరద నీటికి గురై పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామ భవనాశి వాగు పరివాహక ప్రాంత రైతుల పంటలు మునిగి తీవ్ర నష్టం వాటిలిందని, ఈ నష్టాన్ని అంచనా వేయడానికి, దీనికి గల కారణాలను పరిశీలించడానికి ఆర్డిఓ- డి.నాగజ్యోతి(చైర్మన్) ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, తదితర అధికారులతో కూడిన జాయింట్ ఫీల్డ్ కమిటీ మంగళవారం ఇస్కాల గ్రామ రైతుల పంట భూములు, భవనాశి వాగు, వి ఆర్ ఎస్ పి ప్రాజెక్టు లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ ఫీల్డ్ కమిటీ పరిశీలనలో భవనాశి వాగు పూడికతో మూసుకొని పోయిందని, దీని కారణంగా వరద నీరు ఉప్పొంగి రైతుల పంట పొలాలను ముంచి వేయడం జరిగిందన్నారు. కనుక ఈ భవనాసి వాగును విస్తీర్ణం చేస్తేనే రైతుల పంట పొలాలకు రక్షణ తెలియజేశారు. ఈ పరిశీలించిన నివేదికను జిల్లా కలెక్టర్ కి పంపుతున్నట్టు తెలియజేశారు. ఈ జాయింట్ ఫీల్డ్ కమిటీలో చైర్మన్ గా ఆర్డీవో-డి.నాగజ్యోతి, కమిటీ సభ్యులుగా నంద్యాల డీఏవో ఎన్.వెంకటేశ్వర్లు, తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఏడిఏ- కే.హేమలత, ఏవో- ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఈఈ- పిబిఎం. కృష్ణారెడ్డి, వీఆర్పీ లు -పి.శ్రీనివాసరావు, బి.అయ్యప్ప పి.వెంకటరామిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ- ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, డిఈ- బి.మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్- డి.ఖాజాబీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ- ఎస్.సువచ్చల, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: