Tuesday, 28 July 2026 06:59:27 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఆర్డిఓ డి.నాగజ్యోతి ఆధ్వర్యంలో ఇస్కాల భవనాశి వాగు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన జాయింట్ ఫీల్డ్ కమిటీ సభ్యులు

Date : 31 December 2025 07:24 AM Views : 238

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు నవంబర్ నెలలో మెంథా తుఫాను వర్షాలకు వరదరాజ స్వామి ప్రాజెక్టు నుండి విడుదలైన వరద నీటికి గురై పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామ భవనాశి వాగు పరివాహక ప్రాంత రైతుల పంటలు మునిగి తీవ్ర నష్టం వాటిలిందని, ఈ నష్టాన్ని అంచనా వేయడానికి, దీనికి గల కారణాలను పరిశీలించడానికి ఆర్డిఓ- డి.నాగజ్యోతి(చైర్మన్) ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, తదితర అధికారులతో కూడిన జాయింట్ ఫీల్డ్ కమిటీ మంగళవారం ఇస్కాల గ్రామ రైతుల పంట భూములు, భవనాశి వాగు, వి ఆర్ ఎస్ పి ప్రాజెక్టు లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ ఫీల్డ్ కమిటీ పరిశీలనలో భవనాశి వాగు పూడికతో మూసుకొని పోయిందని, దీని కారణంగా వరద నీరు ఉప్పొంగి రైతుల పంట పొలాలను ముంచి వేయడం జరిగిందన్నారు. కనుక ఈ భవనాసి వాగును విస్తీర్ణం చేస్తేనే రైతుల పంట పొలాలకు రక్షణ తెలియజేశారు. ఈ పరిశీలించిన నివేదికను జిల్లా కలెక్టర్ కి పంపుతున్నట్టు తెలియజేశారు. ఈ జాయింట్ ఫీల్డ్ కమిటీలో చైర్మన్ గా ఆర్డీవో-డి.నాగజ్యోతి, కమిటీ సభ్యులుగా నంద్యాల డీఏవో ఎన్.వెంకటేశ్వర్లు, తహాసిల్దార్ జి.సుభద్రమ్మ, ఏడిఏ- కే.హేమలత, ఏవో- ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఈఈ- పిబిఎం. కృష్ణారెడ్డి, వీఆర్పీ లు -పి.శ్రీనివాసరావు, బి.అయ్యప్ప పి.వెంకటరామిరెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ- ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, డిఈ- బి.మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్- పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్- డి.ఖాజాబీ, ఆర్డబ్ల్యూఎస్ జేఈ- ఎస్.సువచ్చల, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :