Tuesday, 28 July 2026 11:44:42 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రైతులను అభివృద్దే - కో ఆపరేటివ్ సొసైటీ సంఘాల ముఖ్య కర్తవ్యం:-ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుదీన్

Date : 31 December 2025 06:41 PM Views : 225

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నాబార్డ్ వారి సౌజన్యంతో ఎఫ్ ఐ ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాసత సదస్సు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, విఆర్ఎస్ పి చైర్మన్ పి.మల్లికార్జున రెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమకు అలవాటు చేసుకోవాలని, నాబార్డ్ ద్వారా సబ్సిడీ లోన్లను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ కొమ్మపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు సైబర్ నెరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా గాని, సొసైటీ బ్యాంకుల ద్వారా గాని లావాదేవీలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటం.రామిరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బి.ముర్తుజా, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి అలీ హుస్సేన్, రైతులు మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, రైతు సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :