Tuesday, 28 July 2026 08:27:38 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి

Date : 21 July 2026 09:57 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ నందు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, నాగ సురేష్ మోహన్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ వారు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా హోం మంత్రి వంగల పూడి అనిత ని కించపరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ అవమానించిన అవమానించినటువంటి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర మహిళలు అందరినీ అవమానపరిచినట్లేనని వారన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అడ్డుకుంటామని వారు మండిపడ్డారు. ఇంత జరుగుతున్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అంబటి రాంబాబును ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతుందని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి రాష్ట్ర మహిళలను గౌరవించాలని వారు అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు మహిళలను చులకన భావంతో మాట్లాడుతున్నారని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అగౌరపరిచి అవమానించినట్లేనని, మరొకసారి ఇలాంటి చౌకబారు ప్రకటన చేస్తే సహించమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమార్ రాజా, వేణు, వంశీ నవీన్ స్వాములు, వేణు కడియం సంపత్, ప్రకాష్, సామేలు, రమేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: