Wednesday, 29 July 2026 06:28:57 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బైరాపురం గ్రామ రైతుల పొలాలను ఆన్లైన్లో ఎక్కించండి అని గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కి వినతి పత్రం సమర్పించిన ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర

Date : 30 December 2025 09:55 AM Views : 222

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామ రైతుల భూములు ఆన్లైన్ చేయాలని కోరుతూ ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ కులాల రైతులందరితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని బైరాపురం రైతులందరూ కూడా పొలాలలో అనుభవంలో ఉన్నారని, కానీ వీరి పొలాలను ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారులు ఆలస్యం చేస్తున్నారని, కనుక మీరు ప్రత్యేక చర్య తీసుకుని త్వరగా చేపించే విధంగా చూడాలని, రైతుల సమస్యలను కలెక్టర్-ఏ.సిరి కి వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓర్వకల్ మండల టిడిపి కన్వీనర్ నాగిరెడ్డి, బైరాపురం రైతులు రవికుమార్, వెంకటరామిరెడ్డి, గొల్ల పెద్ద ఎల్లయ్య, దానమయ్య, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మహేంద్ర, శంకర్, ఉసిరయ్య, హుస్సేనయ్య, మరికొంతమంది రైతులు పాల్గొని మా యొక్క భూమి ఆన్లైన్ చేయవలసిందిగా కోరడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :