Saturday, 13 June 2026 02:25:09 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పిఆర్టియు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించిన - శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా.రాజశేఖరరెడ్డి ఆత్మకూరు ఎంఈఓ లు

Date : 01 January 2026 06:21 PM Views : 534

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో పి ఆర్ టి యు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీలను గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, & ఆత్మకూరు మండల విధ్యాధికారులు(ఎంఈఓ లు) మేరీ మార్గరెట్, ఎం.అయూబ్ అహ్మద్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ అందరికీ పేరుపేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పిఆర్టియు రూపొందించిన డైరీ క్యాలెండ్, టేబుల్ క్యాలెండర్లు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా వుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్.ఇబ్రహీం, పి.నూర్ మొహమ్మద్, దామరేకుల రవి, హుస్సేన్ సాహెబ్, రషీద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, సయ్యద్.కలిముల్లా, శ్రీనివాసులు, హరినాథ్ బాబు, మొయినుద్దీన్, నాయకులు షఫీఉల్లా, రఫీక్, గౌస్, మహేశ్, శ్రీను, కరీం, సమద్ , నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :