Tuesday, 28 July 2026 11:36:34 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

నందికొట్కూరులో ఈనెల 21న నిర్వహిస్తున్న సామాజికవేత్త అబుబక్కర్ సంస్మరమణ సభలో భారీ సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయండి

Date : 20 December 2025 07:33 AM Views : 223

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నంద్యాల జిల్లా ఆవాజ్ కమిటీ అధ్యక్షులు & సంఘసేవకుడు కీర్తిశేషులు అబుబక్కర్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పట్టణ కమిటీ సభ్యులందరూ సమావేశమై ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆత్మకూరు రోడ్డులో ఉన్న రాయల్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న సంస్మరణ సభ ఏర్పాట్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహిమాన్, తదితర ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని, అన్ని మండలాల నుంచి అవాజ్ కమిటీ సభ్యులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, ఆత్మీయులు, మిత్రులు, సన్నిహితులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ ఈ సంతాప సభకు తప్పకుండా హాజరుకావాలని కోరడమైనది. ఈ సంస్కరణ సభకు మాజీ ఎమ్మెల్యే& ఆవాజ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఏ.గఫూర్ మరియు ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్, రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా చిస్తి, లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ రావడం జరుగుతుందని అన్నారు. ఈ సభకు సంఘ సేవకుడు అబుబక్కర్ సానుభూతి పరులందరూ తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆవాజ్ పట్టణ నాయకులు అబ్దుల్లా, పెయింటర్ రఫీ, మహబూబ్ బాషా, మాభాష, అజ్మతుల్లా, మారుతి నగర్ రఫీ, అబ్దుల్ రెహమాన్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పీ.వెంకటేశ్వర్లు, ఐసా నాయకుడు నాగార్జున, తదితర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: