Tuesday, 28 July 2026 07:14:50 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఎస్టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను నాయకులతో కలిసి ఆవిష్కరణ చేసిన ఎంఈఓ-2 ఎం.ఆయుబ్ అహమ్మద్

Date : 03 January 2026 06:28 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం (ఎస్టిటిఎఫ్)-2026 నూతన క్యాలెండర్లను ఆత్మకూరు పట్టణంలోని, విద్యా వనరుల కేంద్రం(ఎం ఆర్ సి)లో శనివారం నాడు ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి-2 ఎం.అయూబ్ అహమ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ-2 ఎం. ఆయుబ్ అహ్మద్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం,ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. అనంతరం ఆయనకు ఉపాధ్యాయులందరూ కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నాయక్, రాంబాలాజీ నాయక్, మురళీనాయక్, బాలాజీ నాయక్, శోభన్ బాబు నాయక్, శేఖర్ నాయక్, రాజానాయక్, పుల్లన్న, హనుమంతు నాయక్, ఈశ్వర్ నాయక్, శివ శంకర్ నాయక్, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు నాయక్, పద్మలత, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :