Wednesday, 29 July 2026 11:24:47 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నూతన సంవత్సరం-2026 ను పురస్కరించుకొని ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్

Date : 31 December 2025 06:57 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరితా రెడ్డి సూచనల మేరకు ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా-పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, ఓర్వకల్లు మండల టిడిపి అధ్యక్షులు దుగ్గపూటి నాగిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, వెంకటాద్రి , ఆదిరెడ్డి, రవి, గొల్ల కృష్ణ, దానమయ్య వెంకటరామిరెడ్డి, నాగ శంకర్, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి నగదును పంపిణీ చేయడం జరిగింది. ఈ పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ నూతన సంవత్సరం-2026 ను పురస్కరించుకొని పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముందుగానే ఇవ్వడం జరిగింది అన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలను, మౌలిక సదుపాయాల కల్పన గురించి, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 18 నెలల పాలనలో ఎన్టీఆర్ భరోసా ఇప్పటివరకు రూ.50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం ఏడాదిలో రూ.33,000 కోట్లు పంపిణీ, నెలకు రూ.2,750 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కాంక్షించే “మంచి ప్రభుత్వం” మాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వం అధికారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: