Sunday, 13 September 2026 02:31:30 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఐఎఫ్ డబ్ల్యూజె జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర మెంబర్ గా ఎస్.షర్ఫద్దీన్ అలి ఎంపిక

పీ.రామకృష్ణ (రాష్ట్ర అధ్యక్షులు)

Date : 14 August 2026 03:54 PM Views : 87

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలానికి చెందిన ఎస్.షర్పద్దీన్ అలి నీ (ఐఎఫ్ డబ్ల్యూ జె) ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్ గా ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం మేము గత 50 సంవత్సరాల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరము పోరాడుతున్నామన్నారు. ఈ పోరాటాల ద్వారానే గతంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, రైల్వే పాసులు, ఇంటి స్థలాలు, కార్పొరేట్ విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీలు తదితరుల వాటిని సాధించడం జరిగిందన్నారు. ఇందులో కొన్నింటిని గత 12 సంవత్సరాలుగా ప్రక్కన పెట్టిన ప్రభుత్వాలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. 50 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ తమిళనాడు రాష్ట్రం మాదిరిగా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇచ్చి, ఇండ్లు కట్టించి ఇవ్వాలని, రైల్వే పాసులు కూడా మంజూరు చేయాలని, విలేకరుల సంక్షేమానికి కృషి చేయాలని, ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు సహకారం అందించాలని, విలేకరులకు రక్షణ కల్పించాలని, వారి పిల్లలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని, తదితర సమస్యలపై అలుపులేని పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి మా (ఐఎఫ్ డబ్ల్యూజె) జర్నలిస్టు యూనియన్ లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా తుపాకుల రమేష్, జి.ప్రవీణ్ కుమార్, ఎం.వెంకట రమేష్ , భావన వినోద్ కుమార్, జి.గోవిందు, కలబండి.మోషే, మాడుగుల.రాము గౌడ్, కే.నాగన్న, బి.స్వాములు, షేక్.మహబూబ్ బాషా, బలరాం, సి.వెంకట శివుడు, కే.నాగస్వామి నాయక్, కే.అంకన్న, ఆర్.మురళీమోహన్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, తదితరులు ఎంపీక కావడం జరిగిందనీ రాష్ట్ర అధ్యక్షులు పి.రామకృష్ణ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: