ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అమరావతిలోని, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మర్యాదపూర్వకంగా కలిసి, విన్నవించుకుంటూ నందికొట్కూరు నియోజకవర్గంలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతుల కోసం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన మద్దతు ధర క్వింటాకు రూ.2,400/- వెంటనే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే గిత్త.జయసూర్య వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు.అచ్చంనాయుడు గారితో చర్చించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేపిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది.
Admin
E Nivas News