Monday, 14 September 2026 03:26:08 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

భోజనం పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 02 February 2026 02:07 AM Views : 173

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, నిర్లక్ష్యం చేసిన మిడుతూరు ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజవర్గంలోని, మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఉదయం పూరి, ఆలు కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, పూరికి నూనె ఖర్చు అవుతుందని ఒట్టి చపాతి ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి పిల్లల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కనీసం వార్డెన్ అందుబాటులో లేకుండా స్టోర్ రూమ్ తాళం చేవి పని మనుషులకు ఇవ్వకుండా, అందుబాటులో లేకుండా ఉన్న వార్డెన్, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థమవుతుందని హాస్టల్లో కనీసం శుభ్రం చేసే స్వీపర్ కూడా దిక్కు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంట రూములో ఉప్పు గాని, మంచి నూనె గాని, కూరగాయలు గాని లేకుండా ఖాళీ వంట రూము ఉందని చాలీసాలని సరుకులు తెచ్చి, పిల్లల కడుపు కొడితే సహించేది లేదని ఆయన అన్నారు. హాస్టల్ వార్డెన్ పై కలెక్టర్ కు, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరిటి.పెద్దన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: