Wednesday, 29 July 2026 01:37:54 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025"ను ప్రధానం చేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు

Date : 11 November 2025 05:28 PM Views : 352

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, పాములపాడుకు చెందిన సబ్ ఎడిటర్- ఎస్.షర్ఫద్దీన్ అలి కి గత 23 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ, అందరికీ ఆదర్శవంతమైన మంచి వార్త కథనాలు రాస్తున్నందుకు "ది బెస్ట్ రిపోర్టర్ అవార్డు-2025" కు జర్నలిస్టు సంఘాల నాయకులు తుపాకుల. రమేష్, చంద్రశేఖర్, వీరేష్ లు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు చీఫ్ ఎడిటర్ తుపాకుల. రమేష్, ఎడిటర్ చంద్రశేఖర్, ఇన్చార్జి వీరేష్, తదితర నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు చెందిన సయ్యద్. షర్ఫద్దీన్ అలి గత 23 సంవత్సరాలుగా వివిధ పత్రికలలో, చానల్స్ లో మండల విలేఖరిగా చేరి, నియోజకవర్గ ఇన్చార్జ్, ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్చార్జిగా, ఇప్పుడు సబ్ ఎడిటర్ గా పనిచేయడం గర్వకారణం అన్నారు. స్థానిక, దేశ, విదేశాల వార్తలు, కవితలు, అన్యాయాలకు, మానవత్వానికి, మతసామరస్యానికి సంబంధించిన వార్తలు రాయడం ఆయన హాబీ అని అన్నారు. ఆయన వార్త కథనాల ద్వారా రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, మేధావులు గల్లి నుండి రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా అందరికీ సంబంధించిన వివిధ రకాల వార్తలు రాసి అందరి ఆదరాభిమానాలు పొందడం జరిగిందన్నారు. ఈరోజు కర్నూలు పట్టణంలోని, సి. క్యాంపు సెంటర్లో ఉన్న టీజీ లక్ష్మీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్లో జరిగిన రాష్ట్రస్థాయి విలేకరుల సమావేశంలో సబ్ ఎడిటర్-ఎస్.షర్ఫద్దీన్ అలి కి శాలువా కప్పి, సర్టిఫికెట్ చేతికి అందించి, ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు కే.నాగన్న, రాఘవేంద్ర, నారాయణస్వామి, జె.నాగరాజు, కే.అంకన్న, కుందు.లక్ష్మన్న,చంద్ర, రాముడు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :