Monday, 14 September 2026 04:19:31 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాములపాడు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం:-ఈ.వి.నాగ లక్ష్మిదేవి (పిహెచ్సి వైద్యాధికారిణి)

Date : 28 June 2026 08:47 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, అన్ని గ్రామాలలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఎంపీపీ- టి.సరోజిని వర్జినియా, ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ఈ.వి.నాగలక్ష్మి దేవి, డాక్టర్ ఎం.మొహమ్మద్ బేగ్, సిహెచ్ఓ జి.అన్నమ్మ, సూపర్వైజర్ ఏం.మద్దయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున, సూపర్వైజర్ రత్నమ్మ, పద్మావతి, ఫార్మసిస్టు బి.మూసా సలాం, హెల్త్ అసిస్టెంట్ లు డి.రాములు నాయక్, ఎం.పుల్లయ్య, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, ఎంఎన్ఓ లు ఎన్.శాలు భాష, సి.హరికృష్ణ, ఎస్ఏడబ్ల్యు ఎన్.పుల్లయ్య, మండలంలోని ఎంఎల్ హెచ్పి లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ పాములపాడు మండలంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి మండలం మొత్తం 27 బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు ఒకటి మొబైల్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్టాండ్ సెంటర్లో ప్రయాణికుల కోసం 27 నెంబర్ పోలియో బూతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు గంగా, తదితర ప్రాంతాలలో పనులు చేస్తున్న కూలీల పిల్లల కోసం మొబైల్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పోలియో చుక్కలు ఈరోజు దాదాపు 95% వరకు పిల్లలకు వేయడం జరిగిందని, రేపు, ఎల్లుండి మిగతా తప్పిపోయిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి మా వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. మొత్తానికి అందరి సహకారంతో పాములపాడు మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :