Monday, 14 September 2026 03:00:27 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించిన ప్రజాసంఘాల నాయకులు

Date : 18 January 2026 08:13 PM Views : 344

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ప్రజా అంకితం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలండర్లను నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి. అంకన్న ఆధ్వర్యంలో మండల కో ఆప్టెడ్ మెంబర్- సయ్యద్.ముర్తుజాఅలీ, నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ బి.సి. సెల్ అధ్యక్షుడు- ఎం.పీ.మద్దిలేటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు- ఎస్.షేక్షాఅలీ, కొత్తపల్లి వైఎస్ఆర్సిపి నాయకుడు ఈ.జగదీశ్వర్ గౌడ్, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల. అబ్రహం, న్యాయవాది బతుకులయ్య, మయూరి హోటల్ అధినేత మహేశ్వర్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు ప్రసాద్, సోషల్ మీడియా ప్రతినిధి మౌలాలి, ఇతర సంఘాల నాయకులు మైమాకర్, పుల్లయ్య తదితరులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రిక మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తన ప్రత్యేక వార్త కథనాలతో అందరినీ ఆకట్టుకొని అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తుందని అన్నారు. పల్లెల నుండి మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారాన్ని మన వరకు చేరవేసేటివే ఈ వార్త పత్రికలని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తాపత్రికలను ఆదరించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :