Saturday, 13 June 2026 02:22:00 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పిఆర్టియు నంద్యాల జిల్లా 2026 క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించిన - రాష్ట్ర న్యాయ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్

Date : 01 January 2026 09:20 AM Views : 168

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : నేడు నంద్యాల జిల్లా శాఖ 2026 నూతన క్యాలెండర్, పి ఆర్ టి యు ఏపీ డైరీ లను రాష్ట్ర న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి- ఎన్ఎండి.ఫరూక్, పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా, డైరీ, క్యాలెండర్ , టేబుల్ క్యాలెండర్ రూపొందించడం చాల అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. 2026 నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యాభివృద్ధి కి అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు, విజయ రావు, గోపాల్ రెడ్డి, దేవనాల శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీ.రమణయ్య, రాష్ట కార్యదర్శులు పి.నూర్ మొహమ్మద్, ఎ.హనుమంతు, జగదీష్ బాబు, కిరణ్ బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుమియోన్, హుస్సేన్ సాహెబ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి, సయ్యద్.మొయినుద్దీన్, ఖాజా, జాఫర్, ఇసాక్, పి.శ్రీనివాసులు, రఘు, నాగేశ్వరయ్య, మధు, సుబ్రమణ్యం, కలాం, ఎం.నర్సయ్య, మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :