Tuesday, 15 September 2026 04:00:50 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలి

మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 02 January 2026 07:35 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, కొణిదెల గ్రామంలో, మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో కూటమి నాయకులతో, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర. శివానందరెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కూటమి మద్దతుదారులు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ లుగా గెలుపొందేలా అంతా ఐక్యంగా కృషి చేయాలి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ అంతా కలిసికట్టుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేసి అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలని మళ్లీ 2029 సార్వత్రికఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని అన్నారు. కొణిదెల గ్రామానికి 18 నెలల్లో సిసి రోడ్లు, వాటర్ ట్యాంక్, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టూతాం ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, రెండో వార్డ్ కౌన్సిలర్ మొల్ల.జాకీర్ హుసేన్, సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, హరీష్ రెడ్డి, పోలీస్ రంగస్వామి, సాలె మహేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: