Wednesday, 29 July 2026 12:05:46 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరు పట్టణంలోని, హోటల్స్ ను, రెస్టారెంట్లను తనిఖీ చేసిన మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు

Date : 17 February 2026 10:14 PM Views : 117

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, హోటళ్ళ ను, రెస్టారెంట్లను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ఓబులేసు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో గల హోటల్ మరియు రెస్టారెంట్ యజమానులకు వారి హోటల్స్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొనవలెను. మరియు హోటల్స్ యందలి కిచెన్ గోడలు పరిశుభ్రంగా ఉంచుకొనవలెనని, వంట చేసే, వడ్డించే కార్మికుల చేతికి కాళ్లకు చర్మవ్యాధులు లేకుండా చూసుకునవలెనని మరియు వారికి గ్లౌజులు మాస్కులు ఉండే విధంగా చూసుకునవలెనని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వినియోగదారులకు మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సురక్షిత మంచినీటిని సరఫరా చేయవలెనని తెలియజేశారు. వారి హోటల్స్ లకు సంబంధించిన మునిసిపల్ ట్రేడ్ లైసెన్స్ లను సకాలంలో చెల్లించవలసిందిగా వారిని కోరడమైనది. ఏ విధమైన పొరపాటు జరిగిను మున్సిపల్ చట్టం ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకొనబడునని వారిని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ ఔకు.ఓబులేసు, అసిస్టెంట్ ఇంజనీర్ షాహిర్ భాష, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు షేక్.ఖాజా, ఇతర మున్సిపల్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :