Wednesday, 29 July 2026 09:23:08 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

నిరంతరాయ విద్యుత్ కోసం కోటి ఇరవై రెండు లక్షలతో 8 యమ్ విఆర్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

యస్ఇ సుధాకర్ కుమార్

Date : 17 July 2026 09:52 PM Views : 64

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన, పాములపాడులోని విద్యుత్ సబ్ స్టేషన్ నందు శుక్రవారము విద్యుత్ శాఖ యస్ఇ సుధాకర్ కుమార్ నూతన అదనపు 8 ఎంవిఆర్. ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ కుమార్ మాట్లాడుతూ ఇదివరకు ఈ సబ్ స్టేషన్ నందు 8 ఎం.వి.ఆర్. పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఒకటి 5 ఎం.వి.ఆర్. ఒకటి ఉండగా పాములపాడు మండలంలోని, ప్రజలకు మరియు రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ను ఇవ్వాలన్న ప్రభుత్వ శంకల్పంతో దాదాపుగా ఒక కోటి, ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఈ నూతన 8 ఎం సి ఆర్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ 8 ఎం.వి.ఆర్. ట్రాన్స్ ఫార్మర్ వలన మండలంలోని, రైతులకు మరియు ప్రజలకు ఎలాంటి లో వోల్టేజి లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను ఇచ్చేందుకు, ఈ 8 ఎంవిఆర్. ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యస్ఇ. సుధాకర్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆపరేషన్ ఈఈ జయశంకర్, ఎమ్ ఆర్ టి. ఈఈ శ్రీరాములు, ఆపరేషన్ డిఈఈ రామసుబ్రమణ్యం, ఎం.ఆర్.టి. డిఈఈ గురు రంగా ఆచార్యులు, పాములపాడు ఏఈ అబ్దుల్లా ఆబిద్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: