Saturday, 13 June 2026 02:21:58 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రభుత్వం బోగస్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలి

జవహర్ నాయక్ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

Date : 02 December 2025 05:04 PM Views : 392

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో,గురుకుల పాఠశాలల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 2011వ సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారమే నియమించబడాలి. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యా అర్హతలు లేనివారు చాలా మంది అడ్డదారిలో ముడుపులు చెల్లించి డూప్లికేట్ ఉద్యోగులుగా నేడు పని చేస్తున్నారని, గురుకులాల్లో ఐటీడీఏ అధికారులు అక్రమ మార్గంలో ఉపాధ్యాయులుగా కొంతమందిని నియమించారని, వారు పాఠశాలకు ఎగనామం పెట్టి టెట్ కోచింగ్ లో ఉన్నారని, వారిని వెంటనే గుర్తించి,తొలగించి వారి స్థానంలో అన్ని ఆర్హతలు కలిగిన వారిని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులుగా నియమించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రమోషన్లు ఉండవన్నారు. కానీ కొంతమంది అధికారులు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చి ఎక్కువ జీతం ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులకు మనవి చేసుకుంటున్నాను.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :