Monday, 14 September 2026 08:06:30 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రభుత్వం బోగస్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలి

జవహర్ నాయక్ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

Date : 02 December 2025 05:04 PM Views : 461

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో,గురుకుల పాఠశాలల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 2011వ సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారమే నియమించబడాలి. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యా అర్హతలు లేనివారు చాలా మంది అడ్డదారిలో ముడుపులు చెల్లించి డూప్లికేట్ ఉద్యోగులుగా నేడు పని చేస్తున్నారని, గురుకులాల్లో ఐటీడీఏ అధికారులు అక్రమ మార్గంలో ఉపాధ్యాయులుగా కొంతమందిని నియమించారని, వారు పాఠశాలకు ఎగనామం పెట్టి టెట్ కోచింగ్ లో ఉన్నారని, వారిని వెంటనే గుర్తించి,తొలగించి వారి స్థానంలో అన్ని ఆర్హతలు కలిగిన వారిని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులుగా నియమించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రమోషన్లు ఉండవన్నారు. కానీ కొంతమంది అధికారులు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చి ఎక్కువ జీతం ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులకు మనవి చేసుకుంటున్నాను.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :