Thursday, 30 July 2026 04:11:34 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధమ లక్ష్యం

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దిన్

Date : 07 December 2025 05:01 PM Views : 371

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో 66వ అంతర్జాతీయ దివ్యాంగుల వారోత్సవాలు పట్టణ దివ్యాంగుల సంగం అధ్యక్షుడు ఎన్ఎస్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మండల సింగల్ విండో చైర్మన్- ఏ.షహాబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఏ.షహబుద్దీన్, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగుల కొరకు ఏడు వరాలు ప్రకటించడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది. అదేవిధంగా మన శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్ , టిడిపి నాయకులు ఓబులేసు, మైనార్టీ నాయకులు మోమిన్ ఇబ్రహీం కలీలుల్లా, మోటార్ షఫీ ఉల్లా, ఎన్ఎస్ హాశం, దివ్యాంగుల రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ,వైస్ ప్రెసిడెంట్ చెన్నయ్య, కలిముల్లా, ముర్తుజా, రమణ, శివప్రసాద్, కరీం, మాబాషా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :