Wednesday, 29 July 2026 02:33:40 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

తెలుగు దినపత్రిక క్యాలండర్ లను ఆవిష్కరించిన డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు

Date : 01 February 2026 08:29 AM Views : 113

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కల్లూరి.పెద్ద మస్తానయ్య, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ, సీనియర్ అసిస్టెంట్ సి.రామసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ కలాం, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, వెలుగు ఏపీఎం- ఏ.ఉమామహేశ్వరి, సిసి-కృష్ణారెడ్డి, వీఆర్వో- మక్బూల్, ఎంసిఓ- చెంచయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలియాజ్, నటరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ టిఏ లు- ఫయాజ్, శ్రీకాంత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కుర్మయ్య, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్- కలబండి.విజయభాస్కర్, భాగ్యలక్ష్మి, విబికే- కె.భాస్కర్, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రవీణ్, తదితర ప్రభుత్వ అధికారులతో, సోషల్ మీడియా ప్రతినిధులతో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, తదితర అధికారులు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రికల చిరుకాలంలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వార్తా కథనాలతో అందరి మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. వార్త పత్రికలు దేశ స్వతంత్రానికి ముందు నుండి మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా ప్రతిరోజు ఉదయమే మనకి వార్తా సమాచారాన్ని మన వరకు చేరవేస్తున్నాయన్నారు. వార్త పత్రికలు ఉన్నందువలననే ప్రతి ఒక్క సమాచారాన్ని ఏర్పాటుకు అప్పుడు మనమందరము తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని దేశ నేత వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు వార్తా పత్రికలు కృషి చేస్తాయన్నారు. కనుక మనమందరము ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు అందించి పత్రిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :