ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, కొలను భారతి గ్రామంలో వెలసినటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక శ్రీ సరస్వతి దేవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదానం కార్యక్రమనికి శాశ్వత విరాళం అందించినటువంటి నందికొట్కూరు పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆల్వాల సుభాషిణి జ్ఞాపకార్థం భర్త ఆల్వాల రామయ్య 1,00,116/- ఒక లక్ష నూట పదాహర్లు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు వీరబొమ్మ నాగ సత్య నారాయణ సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూటూరి సుబ్బారామయ్య, శ్రీశైలం ఆర్యవైశ్య సత్రం కమిటీ మెంబర్సు కి చెక్కు అందచేశారు. కమిటీ వారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిశులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సరస్వతి దేవి వారి ఆలయానికి విచ్చేసి అక్షరాభ్యాసాలు చేపిచ్చుకొని సమస్త జనులు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి పాత్రకి కృపలు కాగలరని చెప్పారు.
Admin
E Nivas News