Wednesday, 29 July 2026 10:32:54 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కొలనుభారతిలోని ఆర్యవైశ్య అన్నదానం సత్రంకి శాశ్వత విరాళం

Date : 17 December 2025 09:44 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, కొలను భారతి గ్రామంలో వెలసినటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఏకైక శ్రీ సరస్వతి దేవి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదానం కార్యక్రమనికి శాశ్వత విరాళం అందించినటువంటి నందికొట్కూరు పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు ఆల్వాల సుభాషిణి జ్ఞాపకార్థం భర్త ఆల్వాల రామయ్య 1,00,116/- ఒక లక్ష నూట పదాహర్లు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు వీరబొమ్మ నాగ సత్య నారాయణ సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూటూరి సుబ్బారామయ్య, శ్రీశైలం ఆర్యవైశ్య సత్రం కమిటీ మెంబర్సు కి చెక్కు అందచేశారు. కమిటీ వారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిశులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ శేగు కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సరస్వతి దేవి వారి ఆలయానికి విచ్చేసి అక్షరాభ్యాసాలు చేపిచ్చుకొని సమస్త జనులు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి పాత్రకి కృపలు కాగలరని చెప్పారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :