Tuesday, 28 July 2026 10:23:41 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ హెచ్ఐవి/ ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి

Date : 13 February 2026 11:39 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడు బంగ్లా మండలంలోని, 80 బన్నూరు, మండ్లెం గ్రామాలలో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ శారద బాయి ఆదేశాల మేరకు దిశా సహకారంతో గ్రామస్థాయిలో సంచార వాహనం ద్వారా సుఖ వ్యాధులకు సంబంధించి హెచ్ఐవి పరీక్షలు చేయడం జరిగింది. కావున ప్రతి గ్రామంలో కూడా 20 ఏళ్ల పైబడిన వారు కచ్చితంగా పరీక్షలు చేసుకొనీ వారి స్థితిని తెలుసుకోగలరు కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది, వ్యాధులను త్వరగా గుర్తించడం ద్వారా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందన్నారు. కావున వాళ్ళ యొక్క జీవిత కాలన్నీ పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది, కావున ప్రతి ఒక్కరు కూడా సుఖ వ్యాధులపైన అవగాహన కలిగి ఉండాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా డిఆర్పి నాగరాజు, సూపర్వైజర్ మీరామ్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ నాయక్, క్లస్టర్ లింక్ వర్కర్స్ టీ.షాజహాన్ బేగం, సరోజ, అవుట్ రీచ్ వర్కర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :