Wednesday, 29 July 2026 08:11:44 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మల్యాల గ్రామంలో జరిగిన రైతన్న- మీకోసం కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించిన నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర. సురేంద్ర నాథ్ రెడ్డి

Date : 29 November 2025 07:24 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, మల్యాల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మల్యాల గ్రామంలో నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి రైతన్న- మీకోసం కార్యక్రమాల గురించి ప్రజలకు కరపత్రాలు అందించి, అవగాహన కల్పించడం జరిగింది. మా ప్రభుత్వము రైతులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ తిమ్మారెడ్డి, గ్రామ అధ్యక్షులు బాలమద్దయ్య, ఎంపీటీసీ మద్దిలేటి, అంజిబాబు, సవారయ్య, మొల్ల వలి, శ్రీనివాసులు, బోయ శివశంకర్,తెలుగు సురేష్,వడ్డే మద్దిలేటి,బాలు, శేషన్న గౌడ్, మౌళి బేగ్, బాలకృష్ణ, చెవిటి క్రిష్ణ, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, పింజరి బాష, రాజు, చికెన్ మధు, వెంకటేశ్వర్లు, కడప శ్రీను, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :