ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, మల్యాల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మల్యాల గ్రామంలో నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి రైతన్న- మీకోసం కార్యక్రమాల గురించి ప్రజలకు కరపత్రాలు అందించి, అవగాహన కల్పించడం జరిగింది. మా ప్రభుత్వము రైతులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ తిమ్మారెడ్డి, గ్రామ అధ్యక్షులు బాలమద్దయ్య, ఎంపీటీసీ మద్దిలేటి, అంజిబాబు, సవారయ్య, మొల్ల వలి, శ్రీనివాసులు, బోయ శివశంకర్,తెలుగు సురేష్,వడ్డే మద్దిలేటి,బాలు, శేషన్న గౌడ్, మౌళి బేగ్, బాలకృష్ణ, చెవిటి క్రిష్ణ, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, పింజరి బాష, రాజు, చికెన్ మధు, వెంకటేశ్వర్లు, కడప శ్రీను, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News