Tuesday, 28 July 2026 07:39:13 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

డీఎస్సీ-2003 వారికి పాత పెన్షన్ వర్తింపు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం - పిఆర్టియు

Date : 24 June 2026 12:37 AM Views : 70

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మెమో-57 ప్రకారం, వివిధ కారణాల వలన సాంకేతికంగా సిపిఎస్ అమలు తర్వాత ఉద్యోగ నియామకం పొందిన వారికి, వారికి అర్హత వున్న, పాత పెన్షన్ వర్తింపు చేస్తూ నేడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి లు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల, ఆయనకు డీఎస్సీ-2003, మరియు ఇతర ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన డీఎస్సీ-2003 ద్వారా నియమితమైన దాదాపు 7000 మంది ఉపాధ్యాయులు సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి రావడం వలన, సామాజిక, ఆర్థిక భరోసా కలుగనుందని పేర్కొన్నారు. ఇది పిఆర్టియు ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె.శ్రీనివాసులు నాయుడు, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం నిరంతర కృషి సల్పడం వలన సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇదే సానుకూల ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని, ఇతర బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :