Wednesday, 29 July 2026 01:43:08 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జి.నాగముని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్

Date : 21 December 2025 06:02 PM Views : 268

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఎస్ నాగప్ప వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొని పిల్లలకు రెండు చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ తల్లి దండ్రులు తప్పకుండా, మరిచిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు దగ్గరుండి వేపించాలన్నారు. ఆ రెండు చుక్కలు వారి జీవితంలో అంగవైకల్యం నుండి కాపాడుతుందని, వారి భవిష్యత్తును నుండి కాపాడుతుందని ఎటువంటి అనారోగ్యంలకు గురి కాకుండా చూస్తుందని ఆయన అన్నారు. పిల్లలందరికీ అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు 100% పోలియో చుక్కలు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఉదయం 5:30 గంటలకు స్టాఫ్ సిబ్బంది పాల్గొని విజవంతం చేస్తున్న అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సులు, మేల్ నర్సింగ్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :