Tuesday, 28 July 2026 07:49:22 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఈనెల 28న నంద్యాలలో జరిగే రజక ఆకాంక్ష సభ-5 ను విజయవంతం చేయాలి

రజక సంఘం నాయకులు

Date : 16 December 2025 07:37 PM Views : 330

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఈనెల 28న ఉదయం 10 గం.లకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్.కె.కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించు 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేయడమైనది. ఇందులో భాగంగా పాములపాడు మండల కేంద్రానికి విచ్చేసి స్థానిక రజక నాయకులు, కార్యకర్తలను కలిసి సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సభకు అధిక సంఖ్యలో రజకులను తరలించాలని కోరారు. స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్. గోపాల్, రాయలసీమ సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు, చెలిమిళ్ళ గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తదితరులను కలవడం జరిగింది. ఈ రజక ఆకాంక్ష సభకు రాష్ట్ర రజక ఫెడరేషన్ డెవలప్మెంట్ చైర్మన్-రాయపాటి.సావిత్రి అధ్యక్షతన సమావేశము నిర్వహించబడును. ఈ సభకు జిల్లాలోని పార్లమెంట్ సభ్యురాలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు, వివిధ జిల్లాల రజక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబేటి సుకుమంబ కుమారి, కొర్రపోలూరు నాగరాజు, బస్తిపార్టీ మౌలాలి, మోతుకూరు నాగన్న, రేగడగూడూరు వెంకటస్వామి, రైల్వే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :