Saturday, 12 September 2026 10:22:06 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఈనెల 28న నంద్యాలలో జరిగే రజక ఆకాంక్ష సభ-5 ను విజయవంతం చేయాలి

రజక సంఘం నాయకులు

Date : 16 December 2025 07:37 PM Views : 371

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఈనెల 28న ఉదయం 10 గం.లకు నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్.కె.కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించు 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రజక సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేయడమైనది. ఇందులో భాగంగా పాములపాడు మండల కేంద్రానికి విచ్చేసి స్థానిక రజక నాయకులు, కార్యకర్తలను కలిసి సభకు ఆహ్వానించడం జరిగింది. ఈ సభకు అధిక సంఖ్యలో రజకులను తరలించాలని కోరారు. స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ఆర్. గోపాల్, రాయలసీమ సొసైటీ చైర్మన్ రాయపాటి గోవిందు, చెలిమిళ్ళ గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తదితరులను కలవడం జరిగింది. ఈ రజక ఆకాంక్ష సభకు రాష్ట్ర రజక ఫెడరేషన్ డెవలప్మెంట్ చైర్మన్-రాయపాటి.సావిత్రి అధ్యక్షతన సమావేశము నిర్వహించబడును. ఈ సభకు జిల్లాలోని పార్లమెంట్ సభ్యురాలు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు, వివిధ జిల్లాల రజక నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబేటి సుకుమంబ కుమారి, కొర్రపోలూరు నాగరాజు, బస్తిపార్టీ మౌలాలి, మోతుకూరు నాగన్న, రేగడగూడూరు వెంకటస్వామి, రైల్వే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :