ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పి.తిరుపాలు ను బుద్దానగర్, వాల్మీకినగర్, మిట్టకందాల గ్రామాల కూటమి నాయకులు మరియు మాండ్ర సేవాదళ్ నాయకులు భావన.రాము, బూత్ అధ్యక్షులు బీవీ.నాగేశ్వరావు, నాగార్జున, మునిస్వామి, బూత్ ఉపాధ్యక్షుడు నాగ శ్రీనివాసులు, సంజన్న లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.
Admin
E Nivas News