Tuesday, 28 July 2026 10:56:20 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ఉయ్యాలవాడ మండల పిఆర్టియు ఆధ్వర్యంలో ఎండిఎస్సి నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల పంపిణీ

Date : 18 November 2025 10:44 PM Views : 257

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర మండల పి ఆర్ టి యు తరపున నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ లను అందించినట్లు పి ఆర్ టి యు సీనియర్ నాయకులు వై.రమణయ్య, కె.నాగేశ్వరావు తెలిపారు. పి ఆర్ టి యు ఉయ్యాలవాడ మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎ.రవికుమార్, ఆదమ్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి ఆర్ టి యు సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేసిన కృషి, సాధించిన విజయాలను నూతన ఉపాధ్యాయులకు తెలిపి, పి ఆర్ టి యు ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, సభ్యులుగా చేర్చారు. ఈ సందర్భంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి పదోన్నతులు కల్పించాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :