Tuesday, 28 July 2026 08:30:59 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్

Date : 22 July 2026 02:23 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ఢిల్లీలోని, ఇందిరా భవన్ సమీపంలో నేషనల్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కాలంబ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అమర్జహాన్ నేతృత్వంతో నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, పెద్ద ఎత్తున భారత దేశం అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, జిల్లా- సిటీ ప్రెసిడెంట్స్ లతో, పెద్ద ఎత్తున మహిళలతో కలిసి 33 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనీ, ఈరోజే చేయాలనీ, ఇప్పుడే చేయాలనీ పోస్టర్లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "మహిళా రక్షణ్ బిల్ లఘు కరో- ఆజ్ కరో అభి కరో" అనే వాదనతో నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ను అమలు చేయడంలో మహిళలకు ఖూనీ చేస్తున్నారని, మహిళలందరూ ఎరుపు వస్త్రాలతో అనేక రాష్ట్ర భాషల్లో నరేంద్ర మోడీ చెవులు చిల్లులు పడేవిధంగా ధర్నా చేపట్టడం జరిగింది. మరొక్కసారి నారీ శక్తి అంటే నరేంద్ర మోడీ కి భయం పుట్టి అడ్డుపడే ప్రయత్నాలు చేసిన జంతర్ -మంతర్ దగ్గరకి వెళ్లడానికి పోలీసులు అడ్డుకున్న కూడా, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని జిల్లాల మహిళా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు నంద్యాల జిల్లా నుండి నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్ బేగం కూడా పాల్గొనడం జరిగింది.

Also Read : మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ టి.షాజహాన్

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :