Friday, 11 September 2026 11:14:08 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు

Date : 31 July 2026 08:49 PM Views : 81

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, రాష్ట్ర పరిశ్రమల మంత్రివర్యులు టీ.జీ.భరత్ గుప్త ని, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జీ.వెంకటేష్ లను టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితర నాయకులు కర్నూలు జిల్లా అడ్వకేట్లు అసోసియేషన్ తరపున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, బొకేలు చేతికి అందించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితరులు మాట్లాడుతూ మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు యువగళం యాత్రలో కర్నూలు కి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మొన్న కర్నూలు కి వచ్చినప్పుడు 90 రోజులలోపు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట మీద నిలపడడం అది టిడిపి ప్రభుత్వానికే సాధ్యమని తెలియజేస్తున్నాననీ అన్నారు. టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, మా తరపున మరియు మా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకుల తరఫున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ గుప్తా లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు విక్రమ్ సింగ్, సుమంత్, ప్రభాకర్, అవినాష్, బాణాల రాజు, మోహన్ బాబు, బడేసాబ్, మద్దెస్, గోవిందు, మురళి నాయుడు, బి.చంద్రుడు, బిఎస్.రవికాంత్ ప్రసాద్, పి.రవి గుణేరా, రంగా రవికుమార్, శ్రీనివాస్ బట్, ఏ.మాడన్న సింగ్, సీనియర్, జూనియర్ నాయకులు గణేష్ సింగ్, ఈ.రాజేష్, జహంగీర్ భాష, మహిళా న్యాయవాదులు జయలక్ష్మి, కరుణ జ్యోతి, సుమన రాణి, జనసేన, బిజెపి, టిడిపి, టిడిపి న్యాయవాదులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :