Tuesday, 28 July 2026 07:40:02 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పదవి విరమణ పొందిన మోమిన్ వలిని ఘనంగా సన్మానించిన పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయ బృందం

Date : 30 June 2026 11:10 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నేడు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నేటితో పదవీ విరమణ పొందిన ఎం.మోమిన్ వలి ని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మిత్రులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఎం.అయూబ్ అహ్మద్, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ బాబు, మాట్లాడుతూ మోమిన్ వలి తన జీవిత కాలంలో విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు.

దాదాపు 3 దశాబ్దాల తన ఉపాధ్యాయ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చేర్చిన ఘనత ఆయనది అని అన్నారు. తన సర్వీస్ లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన, వారి వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులు వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాలూకా పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, కె.హుస్సేన్ సాహెబ్, పి.నూర్ మొహమ్మద్, రామిరెడ్డి, జిల్లా నాయకులు ఎం.చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా, పాములపాడు మండల అధ్యక్షడు ఎ.సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొయినుద్దీన్, నంద్యాల మండల అధ్యక్షుడు కలిముల్లా వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, బంధుమిత్రులు , స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :