Tuesday, 15 September 2026 09:12:29 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి

Date : 22 April 2026 10:31 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలోని, ఎంపీ కార్యాలయంలో మే 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్ లను నంద్యాల ఎంపీ- డాక్టర్ బైరెడ్డి శబరి నాయకులు ఎనముల.రాజకుమార్, వేల్పుల విజయ్ కుమార్, కె.విశ్వనాథ్ బండి దేవాంతకుడు, విజయ్, తదితరులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మే-9వ తేదీ జరిగే దళిత క్రైస్తవులు గర్జన, ఎస్పీజీ గ్రౌండ్ రైడర్ మెమోరియల్ హాల్ నందు నిర్వహించబోయే దళిత క్రైస్తవుల గర్జన పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల మతస్వేచ్ఛ విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, క్రైస్తవ మతపెద్దలు హాజరవుతున్నట్లు నిర్వాహకులు ఏనముల.రాజ్ కుమార్, వేల్పుల విజయ్ కుమార్, కేడెము విశ్వనాధ్, బండి దేవాంతకుడు, తదితర నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి, కర్నూలు ఎంపీ- బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర మంత్రులు బీసీ.జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ. ఫరూఖ్, టీజీ.భరత్, పద్మశ్రీ మందకృష్ణమాదిగ, తెలంగాణ ఎమ్మెల్సీ, విప్ అద్దంకి దయాకర్, క్రైస్తవ మత పెద్దలు కర్నూలు డయాసిస్ బిషప్(ఆర్సీఎం) గోరంట్ల జ్వాన్నేష్, సీఎస్ఐ నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి,‌ మాజీ ఎంపీ- జీవీ.హర్షకుమార్, నందికొట్కూరు మాజీ శాసనసభ్యులు తోగూరు.ఆర్థర్, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & న్యాయవాది జీ.నాగముని, ఏబీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.జయకాంత్ క్రిస్టియన్, క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య, జాతీయ దళిత క్రిస్టియన్ నాయకులు నీలం సామేలు మోజెస్ తదితరులు హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు హాజరవుతున్నారని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :