ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూల్ పట్టణంలోని, స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పూల బోకే చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని ఉమెన్స్ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, చంద్రశేఖర్, నాగార్జున, రాయపాటి శ్రీనివాసులు, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News