Thursday, 30 July 2026 06:47:43 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి

డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 25 April 2026 06:09 PM Views : 180

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ సమీపంలో ఉన్న చెంచు కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామ చెంచుగూడాన్ని సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చెంచుగూడెంలో నివసిస్తున్న చెంచులకు ఐటిఐఎ అధికారులు ఎలాంటి ప్రభుత్వ పథకాలు దరిచేరకుండా చేస్తున్నారని కనీసం ఇంతవరకు ఐటీడీఏ అధికారులు చెంచుగూడాన్ని సందర్శించిన దాఖలు లేవని ఆయన మండిపడ్డారు. బోరుకు త్రాగునీరు అందడం లేదని ఇంకా లోతుగా రెండు పైపులు వేస్తే నిరంతరం త్రాగునీరు ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తొందరగా రెండు పైపులు వేసి, త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. చెంచులకు ఐటీడీఏ అధికారులు వ్యవసాయ భూమి చూపించాలని ఆయన అన్నారు హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వారు కట్టుకున్న ఇళ్లకు వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూడాలని ఆయన ఆయన అన్నారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు మరియు ఎమ్మెల్యే కి తెలియజేస్తారని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :