Tuesday, 28 July 2026 10:23:03 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తూడిచెర్ల గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు

Date : 03 February 2026 12:23 AM Views : 171

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి సమక్షంలో గ్రామ నాయకులు బాలమద్దిలేటి,నల్లబోతుల రాముడు ల ఆధ్వర్యంలో దొడ్డ సుధాకర్ మరియు దాదాపు 150పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తూడిచెర్ల గ్రామ ఎన్.వెంకట నాయుడు, మాజీ సొసైటీ చైర్మన్ నరసింహుడు, వార్డు మెంబర్ వెంకటయ్య, చిన్న వెంకటస్వామి, కామనూరు మధు, నాగేశ్వరరావు, శివ ఆచారి, హరినాథ్ రెడ్డి, సూరి, పాలమర్రి నారాయణ, ఎల్లాల హనుమంతు, పల్లె కృష్ణ,బోయ శివన్న, బోయ ధర్మానాయుడు, కార్పెంటర్ హుస్సేన్ సాబ్, కల్లం రాజు, శాంత రాజు, ఎం.వెంకటేశ్వర్లు, బోరెల్లి మహేష్, రవికుమార్, శివ నారాయణ, కే.వెంకటేశ్వర్లు, కే.చిన్న వెంకటేశ్వర్లు, గోగుల నాగశివుడు, చిమ్మే సురేష్, ఆంజనేయులు, పెరిమి శేఖర్, అంబారావు శ్రీనివాసులు గౌడ్, బోకూరు, పాపారాయుడు, బోయ నాగన్న, బోయ చంద్రబాబు, సత్యనారాయణ, దొంతుల రాజులు, పుల్లయ్య, బండి హరికృష్ణ, మురహరి ప్రసాద్, రమణయ్య, భాస్కర్, బాలస్వామి, పోతుల శేషి రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రాజమురి నాగేశ్వరరావు, భజన రాజశేఖర్, తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసి, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ జి. మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గిరిశ్వర్ రెడ్డి, రవికాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సొసైటీ చైర్మన్ పీక్కిలి శ్రీనివాసులు, యూనిట్ ఇంచార్జ్ రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ శెట్టి పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :