ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం, జూపాడుబంగ్లా మండలంలోని, తూడిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి సమక్షంలో గ్రామ నాయకులు బాలమద్దిలేటి,నల్లబోతుల రాముడు ల ఆధ్వర్యంలో దొడ్డ సుధాకర్ మరియు దాదాపు 150పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తూడిచెర్ల గ్రామ ఎన్.వెంకట నాయుడు, మాజీ సొసైటీ చైర్మన్ నరసింహుడు, వార్డు మెంబర్ వెంకటయ్య, చిన్న వెంకటస్వామి, కామనూరు మధు, నాగేశ్వరరావు, శివ ఆచారి, హరినాథ్ రెడ్డి, సూరి, పాలమర్రి నారాయణ, ఎల్లాల హనుమంతు, పల్లె కృష్ణ,బోయ శివన్న, బోయ ధర్మానాయుడు, కార్పెంటర్ హుస్సేన్ సాబ్, కల్లం రాజు, శాంత రాజు, ఎం.వెంకటేశ్వర్లు, బోరెల్లి మహేష్, రవికుమార్, శివ నారాయణ, కే.వెంకటేశ్వర్లు, కే.చిన్న వెంకటేశ్వర్లు, గోగుల నాగశివుడు, చిమ్మే సురేష్, ఆంజనేయులు, పెరిమి శేఖర్, అంబారావు శ్రీనివాసులు గౌడ్, బోకూరు, పాపారాయుడు, బోయ నాగన్న, బోయ చంద్రబాబు, సత్యనారాయణ, దొంతుల రాజులు, పుల్లయ్య, బండి హరికృష్ణ, మురహరి ప్రసాద్, రమణయ్య, భాస్కర్, బాలస్వామి, పోతుల శేషి రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, రాజమురి నాగేశ్వరరావు, భజన రాజశేఖర్, తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసి, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ జి. మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గిరిశ్వర్ రెడ్డి, రవికాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, సొసైటీ చైర్మన్ పీక్కిలి శ్రీనివాసులు, యూనిట్ ఇంచార్జ్ రమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ శెట్టి పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News