Monday, 14 September 2026 07:15:59 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అవగాహన ర్యాలీ

Date : 01 December 2025 07:53 PM Views : 440

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణలోని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు మెరీబా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఎన్సిసి వాలంటీర్లు , ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినము ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కొరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు విద్యార్థులకు ఉద్దేశించి ఇన్చార్జి ప్రిన్సిపాల్ పద్మావతి భాయి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకొని, హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని రాబోయే కాలంలో చూడాలని దీనికి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సామాజిక బాధ్యత అనుకొని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకొని మరియు తెలియజేయాలని హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా మీకు మీరు కాపాడుకుని, ఇతరులకు కూడా ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం గౌడు సెంటర్లో మానవహారం చేసి విద్యార్థిని, విద్యార్థులతో, అన్ని శాఖల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరెంటెండ్ డాక్టర్ ఏ.రాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ ధనలక్ష్మి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లు కృష్ణ, విద్యాసాగర్ ఎన్సిసి కోఆర్డినేటర్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఐసిటిసి కౌన్సిలర్ ప్రసాదు మరియు జబీబుల్లా, మేరీబా- టీఐ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ జుల్ఫికర్ అలీ ఖాన్, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, స్టాఫ్ నర్స్ భ్రమరాంబ, వైద్య సిబ్బంది,యువరాజు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :