Saturday, 13 June 2026 01:11:10 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి

టి.షాజహాన్ బేగం నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Date : 20 January 2026 09:51 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. అని నిరసనతో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ లో నిరసన కార్యక్రమం, రాస్తారోకో చేయటం జరిగింది. మహాత్మా గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, విబిజీ రామ్ జి పేరును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది ప్రధాన మంత్రి కి, మహాత్మా గాంధీ మీద దేశ ప్రజల మీద బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టిడిపి వైసిపి జనసేన లక్షలమంది ఉపాధి కూలీలకు ఈ పథకం మార్పు వల్ల నష్టం జరుగుతున్న నిమ్మకు నీరత్తకుండా ఉండటం ఏమాత్రం సరికాదని కొని ఆడరు విబిజి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. చేయకపోతే భారతదేశం మొత్తం అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం కాదు పని దినాలు 200 రోజులకు పెంచాలనీ, రోజువారి కూలి 600కు పెంచాలని డిమాండ్ చేశారు. దేశం బాగు కోసం పేద ప్రజల పట్ల పోరాడే ఏకైక నాయకుడు మన రాహుల్ గాంధీ అని, మన రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకున్నప్పుడే మన దేశం బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పారు. నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధ పరిపాలన దేశ ప్రజలకు బాగా అర్థమవుతుందని, దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు తొందర్లోనే వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :