Tuesday, 15 September 2026 04:27:11 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి

టి.షాజహాన్ బేగం నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

Date : 20 January 2026 09:51 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఉత్తర్వుల మేరకు, జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి. అని నిరసనతో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా నందికొట్కూరు పట్టణంలోని, పటేల్ సెంటర్ లో నిరసన కార్యక్రమం, రాస్తారోకో చేయటం జరిగింది. మహాత్మా గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, విబిజీ రామ్ జి పేరును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది ప్రధాన మంత్రి కి, మహాత్మా గాంధీ మీద దేశ ప్రజల మీద బడుగు బలహీన వర్గాల మీద ఏ విధంగా గౌరవం ఉందో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టిడిపి వైసిపి జనసేన లక్షలమంది ఉపాధి కూలీలకు ఈ పథకం మార్పు వల్ల నష్టం జరుగుతున్న నిమ్మకు నీరత్తకుండా ఉండటం ఏమాత్రం సరికాదని కొని ఆడరు విబిజి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. చేయకపోతే భారతదేశం మొత్తం అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం కాదు పని దినాలు 200 రోజులకు పెంచాలనీ, రోజువారి కూలి 600కు పెంచాలని డిమాండ్ చేశారు. దేశం బాగు కోసం పేద ప్రజల పట్ల పోరాడే ఏకైక నాయకుడు మన రాహుల్ గాంధీ అని, మన రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేసుకున్నప్పుడే మన దేశం బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయని చెప్పారు. నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధ పరిపాలన దేశ ప్రజలకు బాగా అర్థమవుతుందని, దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు తొందర్లోనే వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: