Tuesday, 28 July 2026 11:38:52 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

సమగ్ర శిక్షా అభియాన్ నంద్యాల జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా పి ఆర్ టి యు నాయకులు

Date : 13 December 2025 09:22 AM Views : 236

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా నూతనంగా సమగ్ర శిక్షా అభియాన్, అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, రాష్ట్ర నాయకులు అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు విజయ రావు, ఉపాధ్యక్షులు జె.సి.నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ బాబు, నాయకులు శివనాగి రెడ్డి, కె.మద్దిలేటి, రఘు, సుబ్రమణ్యం, కిరణ్ బాబు, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన బడి మన భవిష్యత్తు కింద అసంపూర్తిగా వున్న పనులను పూర్తి చేయాలని, పాఠశాలకు మిగిలిన 50% కంపోసిట్ గ్రాంట్ విడుదల చేయాలని, అప్గ్రేడ్ చేసిన హై స్కూల్ లకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలనీ, క్లస్టర్ పాఠశాలల సమస్యలు దృష్టిలో ఉంచుకొని రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఇతర సమస్యలపై ప్రాతినిధ్యం చేసి, ఆయనతో చర్చించడం జరిగింది. ఏపీసి- నిత్యానంద రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం, మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :