Tuesday, 28 July 2026 09:27:15 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి నిరంతర విజ్ఞాన కేంద్రాలు

నిజాముద్దీన్ ఎంపియుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం

Date : 20 November 2025 03:59 PM Views : 299

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్.ఎం- నిజాముద్దీన్, జిల్లా పరిషత్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం- నిజాముద్దీన్, జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి విజ్ఞాన బండాగారాలు అని అన్నారు. ఈ గ్రంధాలయాలలో రకరకాల పుస్తకాలు, దినపత్రికలు, వార పత్రికలు, నవలలు, చరిత్ర పుస్తకాలు ఈ విధంగా చాలా అందుబాటులో ఉంటాయన్నారు. కనుక విద్యార్థులు, గ్రామ ప్రజలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్లి పుస్తక పఠనం చేసి, తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠకులు వీరన్న, నాగిరెడ్డి , వెంకటేశ్వర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగిందని గ్రంథాలయ అధికారి సివి కృష్ణారెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: