Monday, 14 September 2026 06:32:15 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఇరాన్ హార్మోజ్ జల సంధి నుండి పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చిన గొప్ప వీరనారి కేరళ మేరైన్ ఇంజనీర్ హిఫా సలీమ్

Date : 11 July 2026 08:41 PM Views : 308

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : ఆమె పేరు హిఫా సలీమ్. స్వస్థలం కేరళ రాష్ట్రంలోని, త్రిసూర్ జిల్లా ఎడక్కళియూర్. ఒంటరి పోరాటం ఆ యుద్ధ నౌకలోని, 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే మహిళా మెరైన్ ఇంజనీర్. హార్మోజ్ విజేత ప్రాణాలకు తెగించి, వ్యూహాత్మక 'హార్మోజ్ జలసంధి'లో క్షిపణుల మధ్య 100 రోజుల పాటు పోరాడి నౌకను సురక్షితంగా తీరానికి చేర్చింది. గౌరవ ముద్ర నౌకలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి తోటి సిబ్బంది అంతా ఆమెను గౌరవంగా 'పాంచ్‌ సాహెబ్‌' (ఫిఫ్త్‌ ఇంజనీర్‌) అని పిలుచుకుంటారు. ప్రస్తుతం హిఫా సలీమ్‌ తన తదుపరి ఉన్నత ర్యాంక్‌ (ఫోర్త్‌ ఇంజనీర్‌) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్‌ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం,ఆదర్శం. హార్మోజ్‌ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే 'పాంచ్‌ సాహెబ్‌'గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. 'ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్‌ రంగానికి పనికిరారు' అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్‌ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది. భయానికి ఎదురెళ్లి గెలిచి, భారతదేశ కీర్తిని సముద్రాల అవతలకు చాటి చెప్పిన వీరనారి హిఫా సలీం యువతకు ఆదర్శం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :