Sunday, 13 September 2026 02:30:08 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

అడవి పందుల వలన నష్టపోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి

Date : 06 February 2026 09:27 PM Views : 261

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో ఉన్న రైతుల మొక్కజొన్న పంటలపై అడవి పందుల దాడిలో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి నష్టపరిహారం చెక్ లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీతాబాయి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు తమ వ్యవసాయ పొలాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్న తరుణంలో అడవి పందుల బెడద నుంచి నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో చెక్ లను అందజేయడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండలంలోని, పెద్ద గుమ్మడాపురం, చిన్న గుమ్మడాపురం రైతులకు 54 మందికి పరిహారం చెక్ లు మంజూరు అయ్యాయన్నారు. ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఒక ఎకరా కు 10 వేల వరకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతు పంట ఎంత మేరకు నష్టం జరిగింది పరిశీలించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే నల్లమల్ల అడవులకు సమీపంలో ఉన్న రైతులందరూ తమ పంట పొలాలు వేసిన సమయంలో అడవి జంతువులకు ఎలాంటి హాని కలిగించరాదన్నారు. పంటలను నాశనం చేయకుండా అడవి జంతువులను శబ్దాలతో బెదిరించాలి తప్ప హాని చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని రైతులకు సూచించారు. ఈ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మద్దిలేటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు సలాముల్ల, పాములేటి, రైతులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: