ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో, శ్రీశైలం నియోజవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో 9వ వార్డు మాజీ కౌన్సిలర్ సుల్తాన్ బాషా, మరో 80 కుటుంబాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. సుల్తాన్ చేరిక ఆరంభం మాత్రమే త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మా వెంట నడుస్తున్నారనీ అన్నారు. రాజకీయ వ్యాపారస్థులకు మన కష్టసుఖాలు తెలియవు అని అన్నారు. అభివృద్ధి స్వాప్నికుడు బుడ్డా రాజన్నే అని నాయకులు సుల్తాన్ అన్నారు.
Admin
E Nivas News