Wednesday, 29 July 2026 07:23:54 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరులో ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణల కొరకు యువతీ, యువకులు దరఖాస్తులు చేసుకోండి

ఎస్.జిలాని బి ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు

Date : 24 June 2026 12:19 AM Views : 112

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.జిలాని బి ఆధ్వర్యంలో రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేస్తున్న 45 రోజుల ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణ కొరకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్టు అధ్యక్షురాలు ఎస్.జిలానీ బి మాట్లాడుతూ కుల మతాలకతీతంగా 18 సంవత్సరాల పైబడిన యువతి, యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, వారు ఏమైనా చదువుకొని ఉంటే మార్క్ లిస్టు జిరాక్స్ కాపీ తో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డులో ఉన్న రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరందరికీ 45 రోజులపాటు మహిళ ఇన్స్పెక్టర్లతో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు కేవలం 500 రూపాయలు చెల్లించి, శిక్షణ పొంది సర్టిఫికెట్స్ పొందవచ్చును. కనుక మా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు- 9030379008 నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చునన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :