Sunday, 13 September 2026 01:39:19 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి..! సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులు లేక గిరిజన విద్యార్థులకు అందని ద్రాక్షగా విద్య

గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్

Date : 24 August 2026 09:43 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గంలోని, పలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్య ముందుకు సాగటం లేదని, రెగ్యులర్ అధికారి లేక,అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం వల్ల గిరిజన విద్యార్థులకు విద్య అందటం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ అధికారులను కోరారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ సుండిపెంట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో* రెడవ తరగతి నుంచి 9వ తరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉన్నారని,ఐతే ఒక ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు బాధ్యతలు మరియు వార్డెన్ బాధ్యతలు చూడాలి. ఒక తెలుగు ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తున్నాడని, సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. హిందీ,ఇంగ్లీష్,లెక్కల్, సాంఘిక శాస్త్రము, జీవశాస్త్రము సబ్జెక్టులు వారీగా ఉపాధ్యాయులను నియమించాలని, *శివపురం చెంచుగూడెంలోని, ఆశ్రమ పాఠశాలలో* మొత్తం 92 మంది విద్యార్థులు ఉన్నారని సాంఘిక శాస్త్రము బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, *పాలెం చెరువు చెంచుగూడెంలోని, ఆశ్రమ పాఠశాలలో* మొత్తం 160 మంది విద్యార్థులు ఉన్నారని, తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, చెంచు గిరిజన విద్యార్థులకు అందని ద్రాక్షగా విద్య మారిందని,చెంచు గిరిజన విద్యార్థులకు విద్య అవసరం లేదా? చెంచు గిరిజన విద్యార్థుల విద్య గురించి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఆశ్రమ పాఠశాలల గురించి పట్టించుకోని ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని,రెగ్యులర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని, ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులను నియమించాలని ఆయన కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :