Tuesday, 28 July 2026 07:47:29 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పాణ్యం నియోజకవర్గ మండల కన్వీనర్ల, క్లస్టర్ ఇన్చార్జిల, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే, నాయకులతో కలిసి పాల్గొన్న ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్

Date : 12 November 2025 10:21 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, దేవి ఫంక్షన్ హాల్ పాణ్యం నియోజవర్గంలోని, అన్ని మండలాల కన్వీనర్ల, క్లస్టర్ ఇంచార్జిల బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు.వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ గౌరు.వెంకట రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి కృషి, పట్టుదల పార్టీ గెలుపుకు అంకితం అని అన్నారు. మన ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం ఓర్వకల్లు నూతన మండల కన్వీనర్ నాగిరెడ్డి, మరియు ఇతర మండలాల కన్వీనర్లకు, క్లస్టర్ ఇంచార్డులకు, బూత్ కన్వీనర్లకు శాలువాలు కప్పి, పూలమాల మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్- పెరుగు.పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని, ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :