Monday, 14 September 2026 02:59:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాణ్యం నియోజకవర్గ మండల కన్వీనర్ల, క్లస్టర్ ఇన్చార్జిల, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే, నాయకులతో కలిసి పాల్గొన్న ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్

Date : 12 November 2025 10:21 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, దేవి ఫంక్షన్ హాల్ పాణ్యం నియోజవర్గంలోని, అన్ని మండలాల కన్వీనర్ల, క్లస్టర్ ఇంచార్జిల బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు.వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు నియోజవర్గ ఇన్చార్జ్ గౌరు.వెంకట రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి కృషి, పట్టుదల పార్టీ గెలుపుకు అంకితం అని అన్నారు. మన ప్రభుత్వం కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం ఓర్వకల్లు నూతన మండల కన్వీనర్ నాగిరెడ్డి, మరియు ఇతర మండలాల కన్వీనర్లకు, క్లస్టర్ ఇంచార్డులకు, బూత్ కన్వీనర్లకు శాలువాలు కప్పి, పూలమాల మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్- పెరుగు.పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని, ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :