Tuesday, 28 July 2026 10:10:37 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

మరణించిన భజన కళాకారుడు మాదాసు బాలయ్య కుటుంబానికి 5 వేలు ఆర్థిక సహకారం అందించిన భోగినం. నాగలింగం (సంఘం మండల అధ్యక్షుడు)

Date : 09 December 2025 07:30 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండలంలోని, కృష్ణానగరం గ్రామానికి చెందిన మాదాసు బాలయ్య 2601/8, భజన కళాకారుడు ఆకస్మితంగా మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. భజన కళాకారులకు సహాయనిధిగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో ఆయన రూ: 100/- సభ్యత్వం కట్టి చేరినందున, మరణించిన మాదాసు బాలయ్య కుటుంబానికి జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి నుండి 5,000/- రూపాయలు జిల్లా అధ్యక్షుడు నాగేష్ నాయకత్వంలో మండల అధ్యక్షుడు భోజనం.నాగలింగం ఆధ్వర్యంలో బృందం లీడర్ ఎర్ర.శ్రీనివాస్ అందజేయడం జరిగింది. దీని ఉద్దేశం గ్రామాలలో భజన సంస్కృతి మరింత పెరగడానికి, భజన కళాకారులు భజన చేయడానికి ముందుకు వచ్చేదానికి, మన ఆధ్యాత్మిక ధర్మప్రచారం మరింత పెంచడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నామనీ, మాకు మీరంతా సహకరించాలని తిరుపతి నుండి జానపద గుర్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి కోరారు. ఈ కార్యక్రమంలో భజన సంఘం నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :