Tuesday, 28 July 2026 11:36:48 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎస్ఐ పి.తిరుపాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.వెంకటస్వామి, రిటైర్డ్ పిడి శివలక్ష

Date : 19 January 2026 05:32 PM Views : 341

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రభుత్వ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ టిడిపి యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం 52 టీములు ఉత్సాహంగా పాల్గొనీ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాములపాడు ఎస్సై- పి.తిరుపాలు, రిటైర్డ్ ఎంప్లాయిమెంట్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటస్వామి, రిటైర్డ్ సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కారస్పాండెంట్ ఆర్ఎస్ఆర్.గోపాల్, మమత క్లినిక్ డాక్టర్ ఎం.రాజు, వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఓనర్ నాగరాజు, ఎస్.పి.ఎల్.వి. కన్స్ట్రక్షన్స్ ఓనర్ రంజిత్, ప్రిన్స్ టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర, గాండ్ల సురేష్, భీమవరం వెంకటరమణ, తదితరులు హాజరై, గెలుపొందిన టీములకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి – బ్రాహ్మణుకొట్కూరు టీం 30,000/- & ట్రోఫీ, రెండో బహుమతి – జాక్ స్పారో టీం 20,000/- & ట్రోఫీ, మూడవ బహుమతి – పారుమంచాల టీం 10,000/- , ట్రోఫీ, నాలుగవ బహుమతి – పాములపాడు టీం 5,000/-, ట్రోఫీ అందుకున్నారు. గ్రామీణ క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్‌ను పాములపాడు ఆర్గనైజర్లు తొమ్మిది రోజుల పాటు క్రమశిక్షణతో, సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాములపాడు క్రికెట్ సీనియర్ క్రీడాకారులు రసూల్, హనుమంతరావు, బషీర్, ఇస్మాయిల్, శాంతన్న, శంకరయ్య, ఇజ్రాయిల్, రామాచారి, దక్షిణామూర్తి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :