Saturday, 13 June 2026 02:19:08 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబులకు వినతి పత్రం సమర్పించిన డివ

Date : 30 December 2025 09:58 AM Views : 283

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మిట్టకందాల గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు లకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మండల అధికారులతో మాట్లాడుతూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సర్వేనెంబర్ 504లో ప్రభుత్వ భూమి 104 ఎకరాల భూమిలో ఎస్సీ దళితులు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అయితే ఇంతవరకు పట్టాలు మంజూరు చెయ్యలేదని ఆయన అన్నారు. పట్టాలు మంజూరు చేయనందున రైతు భరోసా క్రాప్ లోన్ తీసుకునే అవకాశం లేదని రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి భూ సమస్యల కోసం ప్రభుత్వం రి సర్వే పేరు మీద నిజమైన వ్యవసాయ దారులు ఎవరైతే ఉన్నారో రి సర్వే ప్రకారం వారి పేర్లు పొందపరచి ఎలాంటి తప్పు ఒప్పులు లేకుండా చూసి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలవుతున్న ఇంతవరకు లబ్ధిదారుల పేర్లు విస్తీర్ణం తెలియజేయడం లేదని వెంటనే సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిట్టకందాల గ్రామ ప్రజలు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :