Tuesday, 28 July 2026 06:59:58 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబులకు వినతి పత్రం సమర్పించిన డివ

Date : 30 December 2025 09:58 AM Views : 309

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మిట్టకందాల గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు లకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మండల అధికారులతో మాట్లాడుతూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సర్వేనెంబర్ 504లో ప్రభుత్వ భూమి 104 ఎకరాల భూమిలో ఎస్సీ దళితులు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అయితే ఇంతవరకు పట్టాలు మంజూరు చెయ్యలేదని ఆయన అన్నారు. పట్టాలు మంజూరు చేయనందున రైతు భరోసా క్రాప్ లోన్ తీసుకునే అవకాశం లేదని రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి భూ సమస్యల కోసం ప్రభుత్వం రి సర్వే పేరు మీద నిజమైన వ్యవసాయ దారులు ఎవరైతే ఉన్నారో రి సర్వే ప్రకారం వారి పేర్లు పొందపరచి ఎలాంటి తప్పు ఒప్పులు లేకుండా చూసి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలవుతున్న ఇంతవరకు లబ్ధిదారుల పేర్లు విస్తీర్ణం తెలియజేయడం లేదని వెంటనే సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిట్టకందాల గ్రామ ప్రజలు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :