Wednesday, 29 July 2026 12:20:58 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్-ఏ.షహబుద్దీన్

Date : 28 November 2025 08:07 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రైతులు బాగుంటే -దేశం సుభిక్షంగా ఉంటుందని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు రైతన్న - మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల కృష్ణారెడ్డి, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్, మండల వ్యవసాయ అధికారి కె.హేమలత తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్- ఏ.షహబుద్దీన్ రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల గురించి వివరిస్తూ, రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పంట విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్ర బాబు, గ్రామ సర్పంచ్ పి.వెంకట రమణ, క్లస్టర్ ఇన్చార్జి దినకర్, పిఎసిఎస్ డైరెక్టర్ రమేశ్, గ్రామ టీడీపీ నేతలు వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రహంతుల్లా, మండల పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, ద్రోణా రెడ్డి, సురేశ్ గౌడ్, ఎంపీఈవోలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: